Exclusive

Publication

Byline

15 రోజుల్లోనే ఓటర్ ఐడీ కార్డు డోర్ డెలివరీ; ఆన్ లైన్ లో ఇలా అప్లై చేసుకోండి

భారతదేశం, జూన్ 19 -- ఓటర్ల జాబితాలో అప్డేట్ అయిన 15 రోజుల్లోగా ఓటర్లకు ఈపీఐసీ కార్డులు అందజేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సేవల పంపిణీలో సౌలభ్యం, సమర్థతతో పాటు రియల్ టైమ్ ట్రాకింగ్ ను సులభత... Read More


ఇరాన్ విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఈ వారాంతంలో దాడులు తథ్యమా?

భారతదేశం, జూన్ 19 -- బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో ఇరాన్ పై సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతోంది. చర్చలు చురుగ్గా జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని పరిస్థితి తెలిసిన వ్యక్తులను ... Read More


క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2026 లో భారత్ నుంచి 54 విద్యా సంస్థలు; టాప్ లో ఏదంటే?

భారతదేశం, జూన్ 19 -- క్వాక్వెరెల్లి సైమండ్స్ (QS) ఏటా ప్రచురించే గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ర్యాంకింగ్ సిస్టమ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 జూన్ 19న విడుదలైంది. ఈ ర్యాంకులు అనే... Read More


భారత్-పాక్ కాల్పుల విరమణ ఘనత నుంచి కాస్త వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్; అది ఆ ఇద్దరు తెలివైన నేతల నిర్ణయమని వ్యాఖ్య

భారతదేశం, జూన్ 19 -- భారత్- పాక్ ల మధ్య భారీ యుద్ధం జరిగే ప్రమాదాన్ని తానే నివారించానని పలుమార్లు పలు వేదికలపై చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కాస్త వెనక్కు తగ్గారు. తన వల్లనే ఆ యుద్... Read More


కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ ను అన్ని టోల్ ప్లాజాల వద్ద ఉపయోగించవచ్చా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

భారతదేశం, జూన్ 18 -- ఈ ప్రైవేటు వాహనాలకు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు. ఈ చొరవను "ఇబ్బంది లేని హైవే ప్రయాణానికి వీలుగా తొలి అడుగు" అని ఆయన అ... Read More


అందుబాటు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్లతో రెడ్ మీ ప్యాడ్ 2 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ లాంచ్; సపోర్ట్ స్టైలస్ కూడా..

భారతదేశం, జూన్ 18 -- చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన నూతన బడ్జెట్ ట్యాబ్లెట్ రెడ్ మీ ప్యాడ్ 2 ను భారత్ లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ టాబ్లెట్ సొగసైన డిజైన్, 2.5కె డిస్ప్లే, భారీ బ్యాటరీ... Read More


కన్నకొడుకు కళ్ల ముందే ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేయించిన యువతి

భారతదేశం, జూన్ 18 -- మేఘాలయ హనీమూన్ హత్యను గుర్తు చేసేలా మరో హత్య రాజస్థాన్ లోని అల్వార్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి భర్తను హత్య చేసింది. రాజా రఘువంశీ హత్య జాతీ... Read More


64 ఎంపీ సోనీ మెయిన్ కెమెరా, మిలటరీ గ్రేడ్ మన్నికతో ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ కొత్త వేరియంట్ లాంచ్

భారతదేశం, జూన్ 18 -- ఇన్ఫినిక్స్ తన నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్ ఫోన్ లైనప్ ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో భారత్ లో విస్తరించింది. ఇప్పటికే ఈ మోడల్ లో 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ, 256 జీబీ ... Read More


భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన 'అర్బన్ కంపెనీ'; త్వరలో ఐపీఓ

భారతదేశం, జూన్ 18 -- గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అర్బన్ కంపెనీ పబ్లిక్ లిస్టింగ్ కు సన్నద్ధమవుతోంది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.92.7 కోట్ల నష్టాన్ని పూడ్చుకుని, 2025 ఆర్థిక సంవత... Read More


హైవేలపై ఎక్కువగా ప్రయాణిస్తుంటారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్; రూ. 3 వేలు చెల్లిస్తే చాలు..

భారతదేశం, జూన్ 18 -- వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ ప్లాజాల వద్ద అధిక చెల్లింపులను ఇక తగ్గించుకోవచ్చు. అందుకోసం కేంద్రం ఒక యాన్యువల్ పాస్ ను తీసుకువస్తోంది. రూ. 3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే, యాక్ట... Read More